TG: హైదరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హోటల్స్ కిచెన్లలో సీసీ కెమెరాలు పెట్టి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించాలన్నారు. హోటల్స్కు రేటింగ్, సర్టిఫికేట్ ఇచ్చే విధానాన్ని పరిశీలించాలన్నారు.