TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. GHMCని MIMకు అప్పగించేందుకే మూడు జోన్లను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ మేయర్ MIMకి మల్కాజ్గిరి, సైబరాబాద్ కాంగ్రెస్ తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. హైదరాబాద్లో బీజేపీని దెబ్బకొట్టేందుకే GHMC విడదీశారని తెలిపారు.