W.G: సుందరీకరణ, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు మున్సిపాలిటీ చేస్తున్న కృషి అభినందనీయమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి అన్నారు. ఇవాళ తాడేపల్లిగూడెం కాలువ గట్టున ఏర్పాటు చేసిన వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, వర్మీ కంపోస్టు, జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్ బోర్డులను ఆయన క్షుణంగా పరిశీలించారు. చెత్తను రోడ్ల పైన వేయరాదని తెలిపారు