తిరుపతి రూరల్ (మం) పేరూరు చెరువు వద్ద నీటి సంరక్షణకు-సుస్థిర ఆంధ్రకు మార్గం అనే కార్యక్రమాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్లు,ఎమ్మెల్యే పులివర్తి నాని చేపట్టారు. చెరువుకట్ట పరిసరాలను పరిశీలించారు. చెరువు కట్ట సంరక్షణకు జలవనరుల శాఖ అధికారులకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు.100 రోజులు నిర్వహించే ఈ కార్యక్రమంలో నీటి వనరులను పెంచుకోవడమే ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.