NZB: 7 ఏండ్ల క్రితం పుట్టింటికి వెళ్లి భార్య తిరిగి రాలేదని మనస్తాపంతో ఉరివేసుకొని జగదీశ్ వ్యక్తి బలవన్మరణం చెందినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన జగదీష్ 17 ఏళ్ల క్రితం ఓ మహిళను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. 7 ఏండ్ల క్రితం తల్లిగారింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదు. భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.