MHBD: కామ్రేడ్ కానూరీ వెంకటేశ్వరరావు, కామ్రేడ్ పైలా వాసుదేవరావుల వర్ధంతి సందర్భంగా కొత్తగూడ మండలంలోని పాలడుగు కృష్ణ స్మారక భవనంలో వారి వర్ధంతి సభలను నిర్వహించారు. CPI(ML)న్యూడెమోక్రసీ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వారు చేసిన కృషిని కొనియాడారు.