NDL: ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్లో ABN సంస్థల అధినేత రాధాకృష్ణపై శనివారం మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రా రెడ్డి, వైసీపీ నేత భూమా కిశోర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న ప్రసారమైన కార్యక్రమంలో మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. మహిళలను అవమానించే వ్యాఖ్యలను సహించబోమన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.