SKLM: జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ (జాప్) జిల్లా ఉప అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ శనివారం మున్సిపల్ కమిషనర్ హనుమంత్ కూర్మారావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అమ్మవారి పండుగలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. నగర సుందరీకరణలో మీడియా పాత్ర ఎంతైనా ఉందని కమిషనర్ తెలిపారు.