E.G: సీతానగరం మండలం ఉండేశ్వరపురంలో MLA బత్తుల బలరామకృష్ణ సిఫార్సుతో మంజూరైన CMRF చెక్కులను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ వెంకటలక్ష్మి మంగళవారం లబ్ధిదారులు అందజేశారు. గ్రామానికి చెందిన టి.లక్ష్మీ భవానికి రూ.20675, ఎల్.పెద్దకాపుకి రూ.42,465, ఎన్.విజయలక్ష్మికి రూ.24,792, ఎన్. సూర్యనారాయణకి రూ.51,014 మంజూరు చేశారు.