AP: రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. మరికొన్నిచోట్ల కల్తీ పాల దందా జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. కాగా, రాజమండ్రిలో 100 లీటర్ల పాలలో 100 లీటర్ల నీరు, తెల్లటి నురగ కోసం 10 కేజీల యూరియా కలిపినట్లు సమాచారం. అయితే తెలుగురాష్ట్రాల్లో కల్తీ వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.