CTR: నగరి నియోజకవర్గ పుత్తూరు ఆర్థిక అక్షరాస్యత కేంద్రం బృందం వడమాలపేట మండలం ఎస్బీఆర్ పురం పంచాయతీలో ప్రత్యేక శిబిరం నిర్వహించింది. సురక్షా బీమా, జీవన్ జ్యోతి బీమా, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన, NPS పథకాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్ట్ వంటి సైబర్ మోసాలపై జాగ్రత్తలు సూచించారు.