WGL: నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో 2025-26విద్యా సం.కి అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొ.మల్లం నవీన్ తెలిపారు. కళాశాలలో అర్థశాస్త్ర విభాగంలో, చరిత్ర విభాగంలో ఒక్కో గెస్ట్ పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో ఏప్రిల్ 2సాయంత్రంలోపు కళాశాలలో సంప్రదించాలన్నారు.