నిర్మల్ జిల్లా ప్రైవేటు డిగ్రీ కళాశాల నూతన కార్యవర్గాన్ని గురువారం సాయంత్రం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా డాక్టర్ అఖిలేష్ సింగ్, కార్యదర్శిగా లక్ష్మణ్, కోశాధికారిగా వెంకట్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా సతీష్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్రీధర్లు ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.