ఎల్లారెడ్డి నియోజకవర్గ MLA మదన్ మోహన్ నేడు గాంధారి మండలంలోని బానాపూర్ మరియు రామ్ లక్ష్మణ్ పల్లి గ్రామంలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా రామలక్ష్మణ్ పల్లి గ్రామంలో మధ్యాహ్నం ఒంటి గంటకు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, మండల కాంగ్రెస్ నాయకులు తరలిరావాలన్నారు.