SRD: కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో మైనార్టీ షాది ఖానా కోసం నిధులు మంజూరు చేస్తానని ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నియమిస్తున్న షాదీఖానా పనులు నిలిచిపోవడంతో ఎంపీ నిధులతో పూర్తి చేయాలని మైనార్టీ సోదరులకు సూచించారు. రెండుసార్లు ఐదు లక్షలు మంజూరు చేస్తానని చెప్పారు. నాయకులు ఉన్నారు.