MBNR: రైతుల సంక్షేమమే లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తిమ్మాజీపేట, బిజినేపల్లి మండలాల రైతులకు ఆయన స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేశారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.