NLG: నకిరేకల్ పట్టణంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో షార్ట్సర్క్యూట్ కారణంగా దగ్ధమైన శ్రీ సాయి విఘ్నేశ్వర ఆటోమొబైల్ షాపును నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించారు. ప్రమాదంలో దుకాణానికి సుమారు రూ.40 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాదితుడు ఉపేందర్ తెలిపారు.ఈ సందర్భంగా షాపు యజమాని ఉపేందర్తో మాట్లాడిన ఎమ్మెల్యే ఘటన వివరాలు తెలుసుకున్నారు.