JGL: ఇరాన్, ఇజ్రాయిల్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు నిర్వహిస్తున్న దాడుల నేపథ్యంలో, అక్కడ ఉన్న భారతీయులు అధైర్యపడవద్దని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ధర్మపురిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.జిల్లా నుంచి ఉపాధి నిమిత్తం ఇరాన్కు వెళ్లిన పలువురి భద్రతపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు.