PDPL: జిల్లాలో 166 సీనియర్ సిటిజన్ కేసులు పరిష్కరించినట్లు కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ తెలిపారు. పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో 130 కేసులు నమోదు కాగా 121 పరిష్కరించాలని తెలిపారు. మంథని పరిధిలో 28 నమోదు కాగా 26 పరిష్కరించినట్లు వెల్లడించారు. 19 అప్పిలేట్ కేసులు నమోదు కాగా, పూర్తిగా పరిష్కరించామని పేర్కొన్నారు.