MHBD: బయ్యారం మేజర్ గ్రామపంచాయతీలోని హనుమంతుని గడ్డ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రామగిరి వెంకన్న శనివారం అనారోగ్యానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న MHBD పార్లమెంట్ లీగల్ అడ్వైజర్ గుగులోత్ కిషన్ నాయక్, బయ్యారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్దివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.