BDK: మణుగూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు తండ్రులపై భారం పడకుండా ప్రభుత్వం ఆ పేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని తెలిపారు.