ADB: ఈనెల 6న భజరహత్నూర్ పిప్పిరి గ్రామంలో పర్యటించనున్న CM రేవంత్ రెడ్డి జిల్లాలోని సమస్యలపై స్పష్టతనివ్వాలని MRPS జిల్లాధ్యక్షుడు మల్లేష్ అన్నారు. ఇవాళ ఇచ్చోడ మండలంలో సమావేశమై మాట్లాడారు. కుప్టి ప్రాజెక్టు, యూనివర్సిటీపై స్పష్టత ఇవ్వాలని అన్నారు. సిరిచెల్మ గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి, పర్యాటకంపై దృష్టి సారించాలని కోరారు.