HYD: మహానగర తాగునీటి సరఫరా బలోపేతానికి HMWSSB ఆధ్వర్యంలో మంజీరా, గండిపేటకు మరో రెండు పైపులైన్లు వేయాలని నిర్ణయించారు. HYDలో 300 వార్డులకు విస్తరించిన వేళ పని భారం మోసేందుకు అధికారులు అవసరం కానున్నారు. దీంతో 136 మేనేజర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.