VKB: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణంలో 34 వార్డుల్లో మొదటి రోజు పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. 28వ వార్డు గంగారంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పర్యటించి డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. 15 వార్డులో అమ్మవారి ఆలయం దగ్గర ప్రతిజ్ఞ నిర్వహించి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.