BDK: సరైన ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైన జశ్వంత్ నా చావుకు ఎవరూ బాధ్యులు కారు, కేవలం జాబ్ టెన్షన్ వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నా అని తన సోదరుడికి వాట్సాప్ మెసేజ్ ఇవాళ వెలుగులోకి వచ్చింది. భద్రాచలం వ్యాపారి కంభంపాటి శ్రీనివాస్ కుమారుడు జశ్వంత్ శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఎంబీఏ పూర్తి చేసిన జశ్వంత్ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు.