KNR: ప్రవాస భారతీయులు అందోళన చెందవద్దని, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా ఇజ్రాయిల్- ఇరాన్ యుద్దం నేపథ్యంలో గల్ఫ్ దేశాలైన దుబాయి, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా దేశాల్లో నివసిస్తూ ఆందోళన చెందుతున్న ప్రవాస భారతీయులు ఇకపై ఆందోళన చెందనక్కర్లేదన్నారు.