NRPT: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కోస్గి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ప్రైవేట్ కళాశాలకు చెందిన వరుణ్ సంతోష్, అయేషా మహీన్ ఎంపీసీ విభాగంలో 989/1000 మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలిచారు. విద్యార్థుల విజయంపై తల్లిదండ్రులు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేస్తూ వారిని ఘనంగా అభినందించారు.