JGL: మంత్రిగా శ్రీపాద రావు చేసిన సేవలు మరువలేనివని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంథని ప్రాంతంలోని ధన్వాడలో జన్మించిన శ్రీపాదరావు ప్రజాసేవకే అంకితమయ్యారని కొనియాడారు.