MNCL: కాసిపేట 1 ఇంక్లైన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శనివారం పదోన్నతి పత్రాలు అందజేశారు. గని మేనేజర్ సతీష్, AITUC బెల్ బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్లు ఏడుగురు ఓవర్ మన్ ఉద్యోగులకు హెడ్ ఓవర్ మన్గా పదోన్నతి పత్రాలు అందించారు. రక్షణ అధికారి రవీంద్ర నిఖిల్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, సుమన్, సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జీషాన్, తదితరులు పాల్గొన్నారు.