MBNR: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముగ్గురు కలెక్టర్లు సహా ఇద్దరు అదనపు కలెక్టర్ల పై బదిలీ చేసింది. మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేందిర, నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, గద్వాల కలెక్టర్ బి.ఎం.సంతోష్లను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్ (మహబూబ్ నగర్), కీమ్యా నాయక్ (వనపర్తి)లకు కూడా స్థానచలనం కలిగింది.