SRCL: విద్యుత్ పనుల్లో భద్రతా పరికరాలు తప్పనిసరి అని NPDCL CE అశోక్ అన్నారు. సిరిసిల్ల పరిధిలో శనివారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ భద్రత, వినియోగదారుల సేవలు, వ్యవస్థ మెరుగుదలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రతి ఉద్యోగి జీవితం విలువైనదని భద్రత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలన్నారు.