NZB: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి కార్యక్రమానికి సంబంధించి అవగాహన ర్యాలీని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి NZB మేయర్ ఉమారాణితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.