NZB: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై చర్యలు తీసుకొవాలని శుక్రవారం వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి డిమాండ్ చేశారు. నిన్న పార్లమెంట్ సభలో తెలంగాణ ఏర్పాటుపై ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరులను, తెలంగాణ సమాజాన్ని కించపరిచారాని తనపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.