జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా వనపర్తికి చెందిన ముకుంద నాయుడు నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ చేతుల మీదుగా నియామక పత్రం ఇవాళ అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. బీసీ వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని, తనపై నమ్మకం ఉంచిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.