MNCL: జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని గర్భిణీలు, బాలింతలు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమా శ్రీ సూచించారు. మంగళవారం జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళల కోసం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, మహిళలకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు.