MLG: డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై విధించిన 25% ఫెనాల్టీ, 12% వడ్డీని వెంటనే ఎత్తివేయాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టులకు కోట్ల రూపాయల పునరావాసం ఇస్తున్న ప్రభుత్వం.. రైస్ మిల్లర్లపై కనికరం చూపకపోవడం దారుణమని మండిపడ్డారు.