KMM: ప్రజా సమస్యల పోరాటంలో అమరవీరుల త్యాగాలను మర్చిపోలేని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ అన్నారు. మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం మధిరలో మాదిగ అమరవీరుల చిత్రపటానికి నివాళులర్పించారు. మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ పోరులో అమరులైన వారి త్యాగాలను స్మరించుకోవాలని చెప్పారు.