NRPT: కానుకుర్తి రిజర్వాయర్ కింద భూములు కోల్పోతున్న రైతుల నష్టపరిహారం కోసం సర్పంచ్ నారాయణ ఆధ్వర్యంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని కోరగా.. శివకుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి ప్రభుత్వం ద్వారా న్యాయం చేస్తానని తెలిపారు.