SRD: ఖేడ్ నియోజకవర్గం ST సర్పంచుల నూతన ఫోరం అధ్యక్షుడిగా తుర్కపల్లి తండా సర్పంచ్ నెహ్రూ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు నేడు గిరిజన సర్పంచులు సమావేశమై తీర్మానించారు. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఎస్టి సర్పంచులకు ఎలాంటి సమస్యలు ఉన్న ఫోరం ద్వారా పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఇందులో దిశా కమిటీ జిల్లా సభ్యుడు ప్రకాష్ రాథోడ్ ఉన్నారు.