జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో శనివారం, ట్రస్మా ప్రైవేట్ విద్యాసంస్థల తరపున మున్సిపల్ ఛైర్మన్ మైలారం లింబాద్రి, వైస్ ఛైర్మన్ ఓంకారి నవీన్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా ప్రైవేట్ విద్యాసంస్థల పట్టణ అధ్యక్షులు ప్రదీప్ గౌడ్, సెక్రెటరీ శేఖర్, ట్రెజర్ రాజకుమార్, రామారావు, దొంతల రాజ్ కుమార్, మహర్షి, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.