MHBD: ఈనెల 15వ తేదీన దంతాలపల్లిలో నిర్వహించబోయే భీమ్ దీక్ష పోస్టర్లను స్వేరోస్ నేతలతో కలిసి ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు ఆవిష్కరించారు. అనంతరం భీమ్ దీక్ష కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్సీకి స్వేరోస్ నేతలు ఆహ్వాన పత్రం అందజేశారు. భీమ్ జ్ఞాన దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం, తదితర అంశాలను ఎమ్మెల్సీకి నేతలు వివరించారు.