MNCL: బెల్లంపల్లి ఏరియా GM కార్యాలయంలో సింగరేణి ‘ప్రయాస్’ సమావేశం నిర్వహించారు. CMPF రీజినల్ కమిషనర్ హరి పచౌరి పాల్గొని కార్మికులకు పలు సూచనలు చేశారు. గుర్తింపు సంఘం నాయకులు, కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. CMPF లావాదేవీలన్నీ ఇకపై C-CARES పోర్టల్ ద్వారానే జరుగుతాయని, మధ్యవర్తులు లేకుండా నేరుగా సేవలు పొందవచ్చని అయన పేర్కొన్నారు.