SRCL: బోయినపల్లి మండలం నూతన తహసీల్దార్గా ఎండీ షరీఫ్ మొయినుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. ప్రజలు నేరుగా కార్యాలయానికి వచ్చి సమస్యలు తెలియజేస్తే నిబంధనల మేరకు త్వరిత పరిష్కారం చేస్తానని తెలిపారు. పారదర్శక పాలన అందించడమే లక్ష్యమని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.