PDPL: ధర్మారం మండలంలో ఇవాళ నిర్వహించిన పదవ తరగతి ఆంగ్లం పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ఎంఈవో ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. 710 మంది విద్యార్థులకు మొత్తం మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఎక్కడ మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. 100% హాజరు నమోదు అయిందన్నారు.