SRCL: కోనరావుపేట మల్కపేటకి చెందిన మానుక భానుశ్రీ (27) గురువారం సౌదీ అరేబియాలో ఉన్న తన భర్తతో వీడియో కాల్లో మాట్లాడుతుండగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగడంతో ఆత్మహత్యకు పాల్పడింది. మనస్తాపానికి గురై ఆమె 3 సం. కుమారుడి ముందే వీడియో కాల్లోనే ఉరేసుకుంది. భర్త తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి భానుశ్రీ మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు