GDWL: ఇటిక్యాల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శనివారం ఫిజియోథెరపీ అవగాహన సదస్సు నిర్వహించనుందని ఎంపీడీవో అజర్ మొహియిద్దీన్ తెలిపారు. నిజాం ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు అవగాహన కల్పించబడుతుంది. సదస్సు ఇటిక్యాలో ఉదయం 10, ఎర్రవల్లిలో 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.