వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రామంలో ఏరువాక సాగుబడి కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా AO రజిత HIT TVతో మాట్లాడారు. రైతులు ఖరీఫ్ సీజన్కు ముందుగానే భూములను సిద్ధం చేసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని సూచించారు. విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు.