MBNR: కౌకుంట్ల మండలం పేరూరు గ్రామ రైల్వే స్టేషన్ సమీపంలో చిరుత పులి సంచారిస్తుందని స్థానికులు నేడు ఓ ప్రకటనలో వెల్లడించారు. పులి సంచారిస్తుందని తెలిసిన గ్రామస్తులు ఆందోళనకు లోనయ్యారు. తమ పంట పొలాలకు వెళ్లాలంటే భయందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసులోవాలని స్థానికులు కోరారు.