NRPT: కృష్ణా మండలంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సముదాయ సమావేశంలో MEO నిజాముద్దీన్ పాల్గొన్నారు. వచ్చే రెండు నెలల్లో విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులను సమర్థంగా బోధించేందుకు సరైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశం స్థానిక ప్రధానోపాధ్యుడు కిషోర్ అధ్యక్షతన జరిగింది.