HYD: దీర్ఘకాలంగా ఆస్తి పన్ను బకాయిలపై ఊరటనిస్తూ వన్టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిందని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అన్నారు. పీటీపీ ద్వారా అందే ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, పాత బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు.